రాయచూరు నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. .

.. కొద్దిడేపట్లో తెలంగాణ లో అడుగుపెట్టనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర మరికొద్ది సేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాయచూరు నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు యాత్రకృష్ణానది గూడబల్లేరు వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి తెలంగాణా లో భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలకడానికి కృష్ణ నది వద్దకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ లోని గూడబల్లేరు వరకు ఈ రోజు యాత్ర కొనసాగనుంది.

Leave A Reply

Your email address will not be published.