యాత్ర అనుభవాలు తెలుసుకోవాలంటే..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 22 మంది భారత్ జోడో యాత్రికులు జాయ్విల్లా, బండ్లగూడ నాగోల్లో
యాత్ర సెలవుల్లో అంటే 23వ తేదీ నుంచి 27వ తేదీ ఉదయం వరకు అందుబాటులో ఉంటారని
వారి యాత్రానుభవాలను తెలుకోవాలన్న
ఆసక్తి గలవారు వచ్చి వారితో మాట్లాడగలరు. వారు రాహూల్ గాంధీ
వెంట కాశ్మీర్ వరకు తమ యాత్రను కొనసాగించబోతున్నారు.. వారితో 26వ తేదీ ఉదయం 8.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడమైనదని అందుకు సంప్రదించండి దేవులపల్లి అజయ్.. 9885557406.