బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యాడు. లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో 177 మంది ఎంపీలు రిషికి మద్దతు తెలిపారు. దీంతో అతను ప్రధానిగా ఎన్నికయ్యాడు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన మొదటి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.