కుటుంబంతో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసిన స్పీకర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అమ్మవారు కటాక్షించాలని వేడుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.