జ్యోతిర్లింగాలకు కార్తీక మాస పూజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల26 బుధవారం నుండి కార్తీక మాసం పురస్కరించుకొని అయ్యప్ప ఆలయంలో కార్తీకమాసం నెల రోజులు జ్యోతిర్లింగాలకు క్షీరాభిషేకము లతో పంచామృత అభిషేకాలతో అభిషేకాలు జరుపబడుతాయని బాన్సువాడ అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సమయము ఉదయము 7:00 నుండి 8 గంటల వరకు జరుపబడును కావున స్వాములు అమ్మ స్వాములు భక్తులు గురు స్వాములు తప్పక ఈ అభిషేకంలో పాల్గొని ఆ దేవాది దేవుడు పరంపిత పరమేశ్వరుడు ఈశ్వరుని కృపకు పాత్రులు కాగలరని అయ్యప్ప సేవా సమితి తరపున విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.