స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపిన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల పరిధిలోని మంగళవారం రోజున దుర్కి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు 33 మందికి చెక్కులు వచ్చిన సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు కృతజ్ఞలు తెలియజేశారు.  ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ దుర్గం శ్యామల -శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కిషోర్ యాదవ్, సొసైటీ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ మండల ఫోరం అధ్యక్షులు కుమ్మరి నారాయణ, ఉప సర్పంచ్ ఖదీర్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రాకేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డుమెంబర్లు, ముఖ్యనాయకులు అశోక్, గన్ను, అజీమ్, ప్రసాద్ గౌడ్, సమిఉద్దిన్, షకీల్, నజీర్, జలీల్, వెంకటేష్, సుధాకర్, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.