పేకాట స్థావరాలపై దాడి 74 మందిపై కేసు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గత రెండు రోజులనుండి పేకాట ఆడుతున్న వ్యక్తులు వారి స్థావరాలపై దాడి చేసి ఇందులో 74 మంది పై కేసు నమోదు చేసి వారి దగ్గరి నుండి 144000/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ పేకాట ఆడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.