2024 నాటికి అయోధ్యలో రామమందిరం సిద్ధం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అయోధ్యలో రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎదురు చూస్తున్న వారికి ఆలయ బోర్డు శుభవార్త చెప్పింది. రామ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 2024 జనవరి నుంచి ప్రజా సందర్శనకు అనుమతించడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.లక్నో: అయోధ్యలో రామమందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎదురుచూస్తున్న వారికి ఆలయ బోర్డు శుభవార్త చెప్పింది. రామ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 2024 జనవరి నుంచి ప్రజా సందర్శనకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు.