నేడు పాత్రికేయుల తో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గురువారం మధ్యాహ్నం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో భాగంగా బండ్ల గుంట లో రైతులతో మాట్లాడుతారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ జైరాం రమేష్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు, మీడియా కమిటీ ఛైర్మన్ శ్రీ కుసుమ కుమార్ ల తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి భరత్ జోడో యాత్ర గురించి పలు అంశాలను తెలియజేస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.