నాచుపల్లి సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాచుపల్లి సంఘం పరిధిలో గల వరి కొనుగోలు కేంద్రాలు నాచుపల్లి, నెమ్లి, కంశేట్ పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చలసాని సుదీర్ చేతుల మీదగా ప్రారంబించడం జరిగింది,ఈ కార్యక్రమంలో బొబ్బిలి గంగారం , వైస్ ఛైర్మెన్, యంపిటిసి నాయిని హన్మండ్లు గారు సర్పంచ్లు మంగలి విజయ సాయిలు గారు పందిరి గంగమని భుమేష్, గణపురం విజయలక్ష్మిసాయగౌడ్, పి.గోపాల్ , డైరెక్టర్స్ జీలకరి నారాయణ, మొండి విజయ్, గజ్జి సుబాష్, నాయిని నారాయణ, కోర్వ నారాయణ, షేక్ ,దస్తగిరి, క్లస్టర్ ఆఫీసర్ పి కరుణాకర్ రెడ్డి, మానిటరింగ్ ఆపిసర్ సాయినాథ్, సి ఇ ఓ మోహన్, సొసైటీ సిబ్బంది, గ్రామా పెద్దలు , రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.