మునుగోడు లో బిజెపికి మద్దతుగా కామారెడ్డి మండల నాయకుల ప్రచారం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ రామారెడ్డి ప్రతినిధి:

ము నుగోడు ప్రచారం సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ వివిధ మండలాల నాయకులు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం మునుగోడు నియోజకవర్గం లోని నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు పఠాన్ అంజాద్ ఖాన్, నోముల రుపేందర్ రెడ్డి, దేవాయిపల్లి వెంకట్ రామ్ రెడ్డి, వదలపర్తి రామ్ చంద్ర రెడ్డి, పోసానిపేట రాజారెడ్డి, సంగోజి వాడి సర్పంచ్ కృష్ణమూర్తి, మోషంపూర్ మాజీ సర్పంచ్ భూమా గౌడ్, పోన్న దేవేందర్, ముదిరాజ్ లింగంపల్లి , రమేష్ రావు, ఎస్ సి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బంటు భూమేష్ , పెద్ది కాశిరాం, పులి కిష్ట గౌడ్ , మాజీ ఎంపిటిసి మధుకర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, సంకరి విట్టల్ గంగాధర్ రావు, సజేనపల్లి మల్లేష్, మంచిర్యాల విద్యాసాగర్, ఉప్పల్వాయి రాజేష్, మాజీ సర్పంచ్ గోపాల్, లక్ష్మీకాంతం, గాంధారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.