రేపటితో ముగియనున్న మునుగోడు ఎన్నికల ప్రచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో ఈ 24 గంటలు అభ్యర్థులకు ఎంతో కీలకంగా మారింది. TRS గెలుపే లక్ష్యంగా గ్రామానికి ఓ MLAను నియమించి ప్రచారం చేస్తుండగా.. BJP, కాంగ్రెస్లు కూడా తగ్గేదేలే అన్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, గత నెల రోజులుగా నెలకొన్న పండుగ వాతావరణం రేపు సాయంత్రం 6 గంటల తర్వాత కనిపించకుండా పోనుంది. పండుగకు వచ్చిన బంధువుల్లా ఇతర ప్రాంతాల నేతలు తిరుగుపయనం కానున్నారు.

Leave A Reply

Your email address will not be published.