కర్రలతో కొట్టుకున్న భాజపా, తెరాస నేతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు మండలం పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈటల రాజేందర్ కాన్వాయ్ ధ్వంసమయ్యింది. ఈటల గన్ మెన్ కు గాయాలయ్యాయి. మరో వైపు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీష్ సహా పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.