బాన్సువాడలో మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

బ్రహ్మ కుమారిస్ ఈశ్వరియ విశ్వ విద్యాలయం కామారెడ్డి వారి బ్రహ్మ కుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ బ్రాంచిని బాన్సువాడ మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
బ్రహ్మ కబ్రహ్మ కుమారిస్ ఈశ్వరియ విశ్వ విద్యాలయం కామారెడ్డి వారి బ్రహ్మ కుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ బాన్సువాడలో బ్రాంచ్ ప్రారంబించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియ విశ్వ విద్యాలయం జయ దిది,బ్రహ్మ కుమారీలు,ప్రజాప్రతినిధులు,ఆర్యవైశ్య సభ్యులు,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.