తెరాస పార్టీ కుటుంబానికి కేసీఆర్ తండ్రి లాంటి వారు

.. మంత్రి కొప్పుల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెరాస పార్టీ కుటుంబానికి కేసీఆర్ తండ్రి లాంటి వారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారు, కానీ ఎమ్మెల్యే వరుసలో ఉన్న నన్ను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి గారిని, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రికచిస్తున్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు ఇలాంటివి మానుకోవాలని మంత్రి కొప్పుల సూచించారు. అదేవిధంగా పార్టీ అనేది ఒక కుటుంబం ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ గారు కుటుంబానికి తండ్రి లాంటి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు గుర్తుచేసారు.

Leave A Reply

Your email address will not be published.