జోడో యాత్ర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో 7వతేది నవంబర్ 2022 నాడు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభ కోసం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ గారు, సి ఎల్ పి లీడర్ బట్టి విక్రమార్క , మాజీ మంత్రులు షబ్బీర్ అలీ ,సుదర్శన్ రెడ్డి ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ,మాజీ ఎంపి లు సురేష్ శెట్కార్,పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్ , తాహెర్ బిన్ హందాన్,గడుగు గంగాధర్,రత్నాకర్ మరియు నిజాంసాగర్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మసాని శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి రాంబాబు, నస్రుల్లాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, (నందు పటేల్ )గజ్జెల సాయులు, బోయడి లక్ష్మణ్ బాన్సువాడ అసెంబ్లీ ఏవైసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నిజాంసాగర్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనసమీకరణ, యాత్ర విజయవంతంగా పూరి అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.