విశ్వనాథేశ్వర ఆలయంలో అన్నదానం

తెలంగాణ జ్యోతి/వెబ్మ న్యూస్హా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివాలయంలో ఘనంగా పూజలు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శివకుమార్ మాట్లాడుతూ, కాశీ విళ్శ్వనాథేశ్వర ఆలయంలో ప్రతి ఏట కార్తీకమాసంలో తులసి లగ్నం పురస్కరించు కొని వివిధ పూజలతో పాటు కుంకుమార్చన , బిల్వర్చన, అభిషేక పూజలు నిర్వహించి ప్రజల సౌకర్థంం అన్నదాన మహా ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు , ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.