మునుగోడు విజేత ఎవరో?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక విజేత ఎవరో తేల్చే సమయం ఆసన్నమైంది. హోరాహోరీగా పోరాడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం నేడు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు అంచనావేశారు. గెలుపుపై TRS, BJPలు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అనూహ్య ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ చెబుతోంది.

Leave A Reply

Your email address will not be published.