ఇక తగ్గనున్న వంట నూనెల ధరలు

 వంటనూనెల ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను మార్చి 2023 వరకు పొడిగించింది. దేశీయంగా ఆయిల్ సరఫరాను పెంచి.. ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించి దిగుమతులు ప్రోత్సహించడంతో ధరలు గణనీయంగా తగ్గుతాయని కేంద్రం తెలిపింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లోనూ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.