అయ్యప్ప ఆలయ నూతన కమిటీ ఎన్నిక
బాన్సువాడ అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షునిగా ముదిరెడ్డి విట్టల్ రెడ్డి, ఉపాధ్యక్షులు జాయవీరప్ప, మామిళ్ళ నాగరాజు, ప్రధాన కార్యదర్శి, కరట్లపల్లి శంకర్ గౌడ్, సహాయ కార్యదర్శులు, కొర్ల రఘువీర్ రెడ్డి, సిద్ది మహేష్, కోశాధికారి ధన గారి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ చారి, నాగ శ్రీను, వడిగల రవి గుప్త, దేవకి సురేష్, గుడుగుట్ల శ్రీనివాస్, మామిళ్ళ సతీష్, కంకణాల అరవింద్, జీడిపల్లి ప్రవీణ్ గౌడ్ లను ఎన్నుకున్నారు.