మంత్రి ఎర్రబెల్లిని కలిసిన చండూరు ఫీల్డ్ అసిస్టెంట్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు విజయం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషిని అభినందిస్తూ మునుగోడు నియోజకవర్గం చండూరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయనను మంత్రుల నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించారు. మునుగోడు ఉప ఎన్నికలో తనకు సహకరించిన వాళ్లకు అభినందించిన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.