ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ గా జంగం శ్రీశైలం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ గా కామారెడ్డి పట్టణానికి చెందిన కవి ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు జంగం శ్రీశైలం ను నియమించినట్లు ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ అయ్యల సంతోష్, గౌరవాధ్యక్షులు పిట్ల శ్రీధర్ లు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఫౌండేషన్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.