జాతీయ స్తాయికి కొత్తబాది విద్యార్థిని ఎంపిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్ముకాశ్మీర్ లో ఈ నెల 14 వ తేది నుండి 19 వ తేది వరకు జరగనున్న జాతీయస్థాయి జూనియర్స్ వాలీబాల్ పోటీలకు కొత్తబాది గ్రామానికి చెందిన క్రీడాకారిణి కడవత్ పావని ఎంపిక అయినట్లు కోచ్ సురేందర్ తెలిపారు. పావని గత నెల కొత్తగూడెం లో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో మంచి ప్రతిభను కంబర్చినందుకు సెలక్ట్ అవ్వడం జరగింది. పావని పాఠశాల పూర్వ విద్యార్థి ఎంపిక అవ్వడం పట్ల ZPHS కొత్త బాది పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్ రావు మరియు pet సాయిలు మరియు కొత్తబాది గ్రామానికి పారిశ్రామిక వేత్త L. రమేష్ రెడ్డి గారు మరియు సర్పంచ్ అంకిత సాయగౌడ్ గారు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హన్మంతు రెడ్డి గారు మరియు సెక్రెటరీ మల్లేష్ గౌడ్ గారు కోతబది గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.