గంప రాజమ్మ దశ దినకర్మలో పాల్గొన్న సభాపతి
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: బిక్కనూరు మండలం బస్వాపూర్ లో జరిగిన కామారెడ్డి శాసనసభ్యులు, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ దశదినకర్మ కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MLC కల్వకుంట్ల కవిత, శాసనసభ్యులు, జిల్లా ప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరైన DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు రాజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.