జవహర్ లాల్ నెహ్రూకు నివాళులర్పించిన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని అబిడ్స్ వద్ద నెహ్రు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన హయాంలో జరిగిన సంస్కరణల గురించి తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.