ఏఐసీసీ అధ్యక్షుని కలిసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో భారత్ జోడో సభలో పాల్గొన్నారు ఖర్గే. అయితే ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన్ను ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు మర్యాదపూర్వకంగా కలవడం ఇదే తొలిసారి.