Wheat export ban: సింగపూర్‌ పంజాబీలకు చపాతీ కష్టాలు!

సింగపూర్‌: గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో సింగపూర్‌లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పంజాబీలు ఎక్కువగా ఉత్తర భారత దేశ గోధుమ పిండిని వినియోగిస్తుంటారు. అదే రకం గోధుమల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఖర్చు మూడింతలవుతోంది.

Leave A Reply

Your email address will not be published.