సిఎస్ తో రేపు బేటీ కానున్న టీపీసీసీ ప్రతినిధులు బృందం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో టీపీసీసీ ప్రతినిధి బృందం. భేటీ కానుంది. టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ  రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై సిఎస్ తో సమావేశమై వినతిపత్రం సమర్పించనున్న టీపీసీసీ బృందం.

Leave A Reply

Your email address will not be published.