నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలం తాండూర్ గ్రామంలో ఉదయం 11 గంటలకు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.