నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

.. పరిస్థితి విషమం..ఆసుపత్రికి తరలింపు.

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండల పరిధిలోని లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేశ్,అనే యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పుంటిచ్చుకున్నాడు లాల్ పహాడ్ పరిధిలోని బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు పరిశ్రమ యాజమాన్యం వేదింపుల వల్ల ఆత్మహత్య యత్ననికి పాల్పడుతున్నట్లు వాయిస్ రికార్డ్ పెట్టీ నిప్పు అంటించుకున్నడు ప్రస్తుతం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నడు గత చాలా కాలంగా పరిశ్రమ యాజమాన్యం కార్మికులను బయ బ్రంతులకు గురి చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.