ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా యున్న 44వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద యెత్తున విద్యాశాఖ మంత్రి కార్యలయం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా పెద్ద యెత్తున్న నినాదాలు ఇచ్చారు. ఈ ముట్టడి తెలంగాణ జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్, నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ 44 వేల టిచర్ పోస్టులు భర్తీ చేయకుండ ప్రభుత్వం విద్యావ్యవస్