జి20 లోగోను ను తయారు చేసిన నేత కార్మికుడిని సన్మానించిన గవర్నర్
తెలంగాణ జ్యోతి/వెబ్జి న్యూస్: 20 లోగోను ను తయారు చేసిన సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరి ప్రసాద్ రేఖ దంపతులను గవర్నర్ గారు రాజ్ భవన్ కు పిలిపించుకొని జ్ఞాపికను అందచేసి అభి నందించారు. లోగోను ఎలాంటి అతుకు లేకుండా చేనేత మగ్గంపై హరి ప్రసాద్ రేఖలు తయారు చేసారు.తరువాత ప్రసాద్ తను తయారు చేసిన అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో గవర్నర్ గారిని సత్కరించి,బుల్లి చేనేత మోగ్గాన్ని జ్ఞాపిక గా అంద జీసారు. ఈ కార్య క్రమం లో ఆడే పూ రవీందర్ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ జాయింట్ కన్వీనర్, మున్సిపల్ మాజీ చైర్మన్,శీలం రాజు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గాజుల వేణు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.