మంత్రిని కలిసిన దివ్యాంగుల ఎంప్లాయిస్ అసోసియేషన్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మహిళల శిశు సంక్షేమ శాఖ నుండి దివ్వాంగుల శాఖ ను మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ విభజన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రాష్ట్ర దివ్యాంగుల ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్, మరియు మంత్రి కొప్పులకు  రాష్ట్ర దివ్యాంగుల ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట యంపి బోర్లకుంట వెంకటేష్ నేత గారు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.