ఎస్సీ మహిళలకు బ్యూటిషన్ కోర్టులో ఉచితంగా శిక్షణ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని రోషిని ఫౌండేషన్ మహిళలకోసం ఓ సువర్ణావకాశాన్ని ప్రకటిం చింది. రోషిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు ఉచితంగా బ్యూటిషన్ కోర్టులో శిక్షణ పడినట్లు రోషిని ఫౌండేషన్ డైరెక్టర్ ఎస్.కె కార్టూన్ తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎస్సీ మహిళలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తులు చేసుకానీ వారు ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు.వివరాలకు  9 7 0 4 5 60780 నెంబర్ ను  సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.