నిశితార్ద వేడుకలో పాల్గొన్న మంత్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి గారి కూతురు, టి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల రాజిరెడ్డి కొడుకుల వివాహ నిచ్చితార్ధానికి సికింద్రాబాద్, ఇంపీరియల్ గార్డెన్స్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై  కాబోయే నూతన వధూవరులు సుప్రిత – దిలీప్ లకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. మంత్రితో పాటు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మదన్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.