టిఆర్ఎస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల కేంద్రములో గత పదకొండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన నసురుళ్లబాద్ గ్రామ అధ్యక్షుడు గుండవార్ బాలకృష్ణ కుటుంబాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రమ్, 50000 వేలు నగదు, కృష్ణ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు, ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి, ఎంపిపి, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.