12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంఘ్రమయాత్ర 5వ విడుదల భాగంగా శుక్రవారం 12వ రోజుకు చేరుకుంది. మెట్ పల్లి లోని ‘బోయవాడ’లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర బోయవాడలో బండి సంజయ్ కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయిని కలిసిన గంగపుత్రులు ప్రజా సంగ్రామ యాత్రకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మెట్టుపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానకి బండి పూలమాల వేసి, నివాళి అర్పించారూ. అనంతరం పాదయాత్రను ముందుకు సాగించారు.

Leave A Reply

Your email address will not be published.