తల్లి అయిన ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/ ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు మంత్రి పువ్వాడ అభినందించారు. అటు అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.