నేడు గాంధీ భవన్ లో క్రిస్టమస్ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: నేడు శనివారం నాడు సాయంత్రం గాంధీ భవన్ ఆవరణలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి ఏటా నిర్వహించే ఈ పండుగ వేడుకలను రేపు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లతో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.