బిర్కూర్ లో ఘనంగా దుర్గామాత శోభయాత్ర.

తెలంగాణజ్యొతి/బీర్కూర్: బీర్కూర్ మండలంలో గ్రామ గ్రామాన గురువారం దేవి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. దసరా పండగ సందర్బంగా దేవి శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహించి పదవ రోజు అందంగా అలంకరించిన వాహనాల్లో దేవి విగ్రహాలను బాజా భజంత్రిలతో శోభయాత్ర నిర్వహించి స్థానిక చెరువులలో నిమజ్జనం చేసారు.

Leave A Reply

Your email address will not be published.