మహిళలు రాజకీయంగా, సామాజికంగా ముందుకు రావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళలు రాజకీయంగా , సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు రావాలని శాసన సభ స్పీకర్ టి.పద్మారావు పిలుపునిచారు.ఈ మేరకు నేడు బిసి ఐక్యవేదిక ఓబిసి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాణి రెడ్డి పద్మా రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాను కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా  పద్మా రావు మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో మహిలలపాత్ర కుడా కీలకమన్నారు.పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో మున్డున్దాలన్నారు.వాణి రెడ్డి కి మంచి రాజకీయ భవిషత్ ఉందన్నారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాత్యకురాలు యెర్ర జ్యోతి 

Leave A Reply

Your email address will not be published.