ముఖ్యమంత్రి అనైతిక విధానాలతో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనైతిక విధానాలతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారనిప్రజల నుంచి 15 అంశాలను బొరగం శ్రీనివాసులు నమోదు చేసుకున్నారు. ప్రజల తరపున టీడీపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందనిప్రజలందరూ +91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని బొరగం శ్రీనివాసులు కోరారు. ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం మండలం లంకాలపల్లి గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్రాష్ట్ర కార్యదర్శిక్లస్టర్ ఇంచార్జి శీలం వెంకటేశ్వరరావుమండల ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్మాజీ సొసైటీ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణమాజీ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమనేని మధుసూధన్జోనేబోయిన సొంబాబుఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు పొట్ట రామారావుపసుమర్తి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.