అధికారులకు నూతన సంవత్సర డైరీ అందజేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/పిట్లం: పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు గంగ ప్రవీణ్ గుప్తా స్థానిక అధికారులకు నూతన సంవత్సర డైరీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసిల్దార్ రామ్మోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి యాదగిరికి 2023 నూతన సంవత్సర డైరీలను అందజేసినట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.