పిఅర్ టియు క్యాలెండర్ ఆవిష్కరించిన భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ కేంద్రంలో PRTU టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన పిఅర్ టియు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపద్యాయసంగం  యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.