తెలంగాణజ్యోతి వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: బాన్సువాడ-నిజామాబాద్ ప్రధాన రహదారి పై నసురుల్లాబాద్ మండల పరిధిలో ఇరుకు వంతెనలు ఉండడంతో తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లి గ్రామంలో ఇటీవల కాలంలో బ్రిడ్జ్ మరమ్మతులు మూడుసార్లు చేపట్టిన కాంట్రాక్టర్ మాత్రం నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నాడు, అయితే రాత్రి సమయంలో ప్రయాణించేది చెప్పరా వాహనదారులకు బ్రిడ్జ్ సగానికి కూలిపోవడంతో దోమలు కళ్ళల్లోకి రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లో పడే ప్రమాదం ఉంది, కానీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టాలని పలువురు ద్విచక్ర వాహనదారులు కోరుతున్నారు.