సభాపతి పోచారం గారిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించిన మంత్రి కొప్పుల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ లో సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్-స్నేహాలత దంపతులు తమ ఇంటికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి దంపతులకు మంత్రి దంపతులు సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.