కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు అప్రాజస్వామికం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కొత్తగూడెం లో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేయడం అప్రజాస్వామికం, నియంత పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు వస్తుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం ఏంటి.. పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఏమిటి.. ఇదేమైనా రాజరికమా అని ప్రశ్నించారు.
అరెస్టులు చేసిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే భే శరతుగా విడుదల చేయాలి. కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమిస్తాం..