కేటీఆర్ తో కలిసి దావోస్ కు పోచారం సురేందర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రదర్శించే లక్షంతో, *తెలంగాణ రాష్ట్ర ఐటీ &పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్* గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృధం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో కలిసి రాష్ట్ర బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి దావోస్ వెల్లారు.