మహిళా కాంగ్రెస్, ఎన్. ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్ కార్యవర్గాలతో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్, ఎన్. ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్ కార్యవర్గాలతో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు సమావేశం నిర్వహించారు.

రేపు ఉదయం కొంతమంది ముఖ్య నాయకులతో వ్యక్తిగత భేటీలు నిర్వహిస్తారు. మద్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ తిలకిస్తారు. అనంతరం నాగర్ కర్నూల్ లో సాయంత్రం జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ లో పాల్గొంటారు..

Leave A Reply

Your email address will not be published.