రాజీవ్ ప్రమాద భీమా చెక్కు పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజీవ్ ప్రమాద భీమా కింద కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల చెక్ ను అందజేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, ఇన్సూరెన్స్ విభాగం రాష్ట్ర కో ఆర్డినెటర్ మధు సూధన్ రెడ్డి, ఆందోల్ నియోజక వర్గం రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్ అనే కార్యకర్త ప్రమాద వశాత్తు మృతి చెందడం తో ఆయన భార్య తులజమ్మకు చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.